Hyderabad :సైబరాబాద్ పోలీసులకు దొరికిన బెట్టింగ్ ముఠా రూ .93 లక్షలు స్వాదినం .
IPL:ఐపిఎల్ (IPL) ఆన్లైన్ బెట్టింగులకు పాలుపడుతున్న బెట్టింగ్ ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీస్
ఐపిఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులకు పాలుపడుతున్న బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు . 23 మంది బుకీలను అరెస్ట్ చేసి ముఠా నుండి రూ .93 లక్షల స్వాదినం చేసుకున్నట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర మెడియాకి తెలిపారు .
No comments