Header Ads

Hyderabad :సైబరాబాద్‌ పోలీసులకు దొరికిన బెట్టింగ్ ముఠా రూ .93 లక్షలు స్వాదినం .

IPL:ఐపిఎల్ (IPL) ఆన్లైన్  బెట్టింగులకు పాలుపడుతున్న బెట్టింగ్ ముఠాను పట్టుకున్న  సైబరాబాద్‌ పోలీస్ 

ఐపిఎల్  క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులకు పాలుపడుతున్న బెట్టింగ్ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు . 23 మంది బుకీలను  అరెస్ట్ చేసి ముఠా నుండి రూ .93 లక్షల స్వాదినం చేసుకున్నట్లు   సిపి  స్టీఫెన్ రవీంద్ర మెడియాకి తెలిపారు .

No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.